కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్‌) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో శనివారం కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 458, రంగారెడ్డి జిల్లాలో 50 రికార్డయ్యాయి. కరీంనగర్‌ 13,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన శాసన మండలి కార్యదర్శి

 సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ వీసీ సజ్జనార్‌, శాసన…

Continue Reading →

ఏపీలో కొత్తగా 491 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ఏపీలో శనివారం కొత్తగా  రికార్డుస్థాయిలో 491 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా గడిచిన 24 గంటల్లో …

Continue Reading →

సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు కర్నల్‌ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబాన్ని…

Continue Reading →

ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. టెన్త్‌ విద్యార్థులందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని…

Continue Reading →

ములుగు అడవి ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్‌లో సమీక్షములుగు అడవిని ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవడం…

Continue Reading →

కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్‌ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి…

Continue Reading →

దేశంలో ఒకేరోజు 1.90 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు ప‌ది వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య…

Continue Reading →