ఏపీలో ఉద్యోగ నియామకాలకు తేదీల ఖరారు

 కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా వేసిన ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 27వ తేదీ వరకు వివిధ విభాగాల్లో…

Continue Reading →

జీహెచ్‌ఎంసీలో 2.50 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం-సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హరితహారంలో భాగంగా హైదరాబాద్‌ను హరితమయంగా మార్చాలని సంకల్పించినట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడుత…

Continue Reading →

పుడమికి ఊపిరి ప్రకృతికి సంజీవని హరితహారం

ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం..…

Continue Reading →

ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9…

Continue Reading →

క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్‌

రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేత గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ర్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు.  ఇవాళ…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో 14,821 కొత్త కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాటిజివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

తెలంగాణలో ఒక్క రోజే 730 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ బారిన  పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 730 మందికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ…

Continue Reading →

‘కరోనా’ ఔషధానికి డీసీజీఐ అనుమతి

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ హెటిరో క‌రోనాను కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది.  కోవిడ్‌-19 చికిత్సకు   యాంటీ వైరల్ మెడిసిన్ `రెమిడిసివిర్‌‌‌` ఉత్పత్తి, మార్కెటింగ్…

Continue Reading →

ఏపీలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌బారినపడినవారిలో…

Continue Reading →

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి : ఏపీ సీఎం వైఎస్‌ జగన్

ప్రతి ఒక్కరూ పురాతన యోగాను జీవతంలో ఒక భాగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ట్విటర్‌ వేదికగా…

Continue Reading →