తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల (జూన్‌) పూర్తి వేతనం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ…

Continue Reading →

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి – సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి 65కు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని…

Continue Reading →

మంత్రి జగదీష్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఎస్పీ. ఏ. వీ. రంగనాథ్

డిటిసి అదనపు ఎస్పీ, నల్లగొండ డిఎస్పీ, ఎస్.బి. డిఎస్పీలకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన ఎస్పీవెంటనే స్పందించి మొక్కలు నాటిన అధికారులుపర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించాలని,…

Continue Reading →

నల్లగొండలో భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్ ను ఛేదించారు. ఇందుకు సంబంధించి 23 మందిని…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన పాల్వంచ మండలం కిన్నెరసాని వీఆర్వో పద్మ

లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకుంది. కిన్నెరసాని వీఆర్వో పద్మ అవినీతికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 462 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 407 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా…

Continue Reading →

నల్లగొండ ఎస్ బీఐ ఉద్యోగికి కరోనా.. బ్యాంక్ ను మూసివేసిన అధికారులు

 నల్లగొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మెయిన్ బ్రాంచ్ ను అధికారులు మూసివేశారు. బ్యాంక్ లో పనిచేస్తున్న ఓ ఫీల్డ్…

Continue Reading →

దేశంలో కొత్తగా 14,933 కరోనా కేసులు

 దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 312 మరణాలు, 14,933 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని…

Continue Reading →

విజయనగరం జిల్లా ఎస్‌ కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రెండు, మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల యూఎస్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 872 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఏకంగా 872 మందికి కరోనా నిర్ధారణ…

Continue Reading →