ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ అర్బన్ పార్క్ వేదికైంది. సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్ పార్టీ తరుఫున మాజీ మంత్రి డొక్కా వర ప్రసాద్ పేరును ఖరారు…
సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్కుమార్ సింగ్ (వీకేసింగ్) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పదివేలు దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు నమోదవగా, ఈ వైరస్ బారినపడినవారిలో 10 మంది మరణించారు.…
ఉద్యోగులు, పింఛనుదారులకు పూర్తి వేతనాల చెల్లింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నుంచి వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించింది.…
హరిత తెలంగాణ లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో…
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక చేయూతను కల్పించేందుకు వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని బుధవారం ప్రారంభించారు. అమరావతిలోని తాడిపల్లి…
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు 15 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా…
ఈనెల 25 నుంచి నిర్వహించే 6వ విడుత హరితహారంలో జిల్లాలోని 61 పంచాయతీల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…
తెలంగాణలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 652 రికార్డయ్యాయి. మేడ్చల్…









