నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వేదికైంది. సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.…

Continue Reading →

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ‘డొక్కా’ పేరు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్‌ పార్టీ తరుఫున  మాజీ మంత్రి డొక్కా వర ప్రసాద్‌ పేరును ఖరారు…

Continue Reading →

రాజీనామా చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ (వీకేసింగ్‌) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 497 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పదివేలు దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు నమోదవగా, ఈ వైరస్‌ బారినపడినవారిలో 10 మంది మరణించారు.…

Continue Reading →

తెలంగాణలో పూర్తిస్థాయి వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఉద్యోగులు, పింఛనుదారులకు పూర్తి వేతనాల చెల్లింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ నుంచి వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించింది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన హీరో నందు

హరిత తెలంగాణ లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో…

Continue Reading →

ఏపీలో ‘వైఎస్సార్‌ కాపు నేస్తం ’ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక చేయూతను కల్పించేందుకు ‌ వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని బుధవారం ప్రారంభించారు. అమరావతిలోని తాడిపల్లి…

Continue Reading →

దేశంలో కొత్తగా 15,968 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు 15 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా…

Continue Reading →

హరితహారంలో రెండు కోట్ల మొక్కలు నాటాలి – మంత్రి చామకూర మల్లారెడ్డి

ఈనెల 25 నుంచి నిర్వహించే 6వ విడుత హరితహారంలో జిల్లాలోని 61 పంచాయతీల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 879 కరోనా‌ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 652 రికార్డయ్యాయి. మేడ్చల్‌…

Continue Reading →