ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం నియంత్ర చర్చలు చేపట్టినా కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. తాజాగా…
తాజా వార్తలు

దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిన్న 16922 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఈ రోజు రికార్డు స్థాయిలో 17 వేలు దాటాయి. దేశంలో…
చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ను కారు వెనుక…
తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. …
తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3,616 మందికి పరీక్షలు చేయగా 920 మందికి కరోనా పాజిటివ్…
మన భవిష్యత్తు తరాలకు మనమూ ఇచ్చి తీరాలి హరితవిప్లవంలో ప్రజాప్రతినిధులు కథానాయకులు కావాలి ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి…
ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి – సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అల్ల నేరేడు…
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ…
ఆంధ్రప్రదేశ్లో గురువారం కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 879 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో…









