ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసమే హరితహారం‌ – రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆరో విడత  హరితహారం కార్యక్రమంలో భాగంగా…

Continue Reading →

ఏపీలో మరో ప్రమాదం.. ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఒకరు మృతి

అమోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో ఎస్పివై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు అపస్మారక…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో 18,552 కరోనా పాజిటివ్ కేసులు

 భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 5లక్షలు దాటింది. గత నాలుగు వారాల్లోనే 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మణికోండలోని…

Continue Reading →

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ  ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.  సచివాలయ ఉద్యోగులు,…

Continue Reading →

ఇంటర్‌ ఫలితాలు ప్రచారం చేసిన కాలేజీలకు నోటీసులు- ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

ఇంటర్మీడియట్‌ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 985 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజాగా 985 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఒక్కరోజులో…

Continue Reading →

పీవీ ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్‌ బిగాలా

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్‌ బిగాలా నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మహేష్‌ బిగాల పేరును ప్రకటించారు. 51…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ ఆర్.డీ.ఓ. జగదీశ్వర్ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అప్రతీహతంగా ముందుకు సాగుతున్నది. మెక్కల ఆవశ్యతను తెల్పూతూ ప్రజల్లో స్పూర్తిని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దెతడి హారిక

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్ ను…

Continue Reading →