ఏసీబీ ఆఫీస్‌లోనే అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌  ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడి  ఏసీబీ కార్యాలయానికి అచ్చెన్నాయుడిని తీసుకొచ్చారు. ఏసీబీ…

Continue Reading →

ఏపీలో మరో 141 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,775 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. కరోనాతో కోలుకొని 59 మంది డిశ్చార్జి…

Continue Reading →

ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి…

Continue Reading →

అక్రమ రవాణాకు అడ్టుకట్ట వేస్తాం – స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్

ఏపీలో  మద్యం, ఇసుక అక్రమ రవాణా  అడ్డుకట్టవేస్తామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం…

Continue Reading →

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో…

Continue Reading →

రేపు ఇంటర్ పరీక్షల ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కావాల్సివుండగా.. కరోనా కారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు…

Continue Reading →

ప్రభాస్ బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు: ఎంపీ సంతోష్ కుమార్

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ…

Continue Reading →

రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా: ప్రభాస్

“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్…

Continue Reading →

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఏపీలోని కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. భౌతిక దూరం‌ కోసం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల…

Continue Reading →

భారత్‌లో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  దేశంలో…

Continue Reading →