ఏసీబీ వలలో చిక్కిన శేరిలింగంపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి

శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ.…

Continue Reading →

విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించిన: మంత్రి హరీష్ రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

అస్వస్థతకు గురైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ మస్రత్‌ ఖానం అయేషా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ మస్రత్‌ ఖానం అయేషా మూడు మొక్కలు తన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన బురెడ్ పల్లె గ్రామ సర్పంచ్ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన జోగులాంబ గద్వాల్ జిల్లా టి.ఆర్.ఎస్ మహిళ నాయకురాలు, ఎం.ఎల్.ఏ. సతీమణిబురెడ్ పల్లె…

Continue Reading →

విశ్వమానవాళికి స్ఫూర్థి గ్రీన్ ఛాలెంజ్- న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి కె నారాయణరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి కార్యక్రమంలో కె నారాయణరెడ్డి బాగంగా మూడు మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్-3 షో వితిక షేర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు తన నివాసంలో అమ్మ;…

Continue Reading →

ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎస్‌ సోమేష్ కుమార్ సమీక్ష

మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్ మీడియట్ , పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని…

Continue Reading →

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ

ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ప్రధానితో మోహన్ బాబు ఫ్యామిలీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, విరోనిక, మంచు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ సింగర్లు మరియు రచయితలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ సింగర్లు మరియు రచయితలు చంద్రబోస్, విజయ లక్ష్మి, మంగ్లీ, రవి వర్మ, మిట్టపల్లి సురేందర్, స్ఫూర్తి,…

Continue Reading →