బీసీ బంద్‌ సంపూర్ణం

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం శనివారం బీసీ సంఘాలు నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బీసీ బంద్‌కు అన్నీ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. తెలంగాణ జిల్లాల్లో బంద్‌…

Continue Reading →

నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్‌

నిజామాబాద్‌ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్‌ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ మరణంపై శనివారం విచారం వ్యక్తంచేశారు. ఓ…

Continue Reading →

ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రాష్ట్ర ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నది. కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో జిన్నర్లు ముందుకు రాని సమయంలో కూడా…

Continue Reading →

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ…

Continue Reading →

ఏసీబీ వలలో ఇద్దరు మత్స్యశాఖ అధికారులు

మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా…

Continue Reading →

పరిగి ఫారెస్ట్ ఆఫీసులో ఏసీబీ దాడులు

వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్ తెలిపిన వివరాలు ఇలా…

Continue Reading →

నేడు గ్రూప్‌-2 అభ్యర్థులకు నియామకపత్రాలు

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో ఉత్తీర్ణులై, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శనివారం నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌, శిల్పకళావేదికలో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి…

Continue Reading →

అట్టహాసంగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌  నామినేషన్‌

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగిన వి.నవీన్‌ యాదవ్‌.. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన.. రాజ్యసభ…

Continue Reading →

పీఎం జన్‌మన్‌లో తెలంగాణకు మూడో ర్యాంకు

ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి.. అవార్డులు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం…

Continue Reading →

భూప‌రిపాలనలో మరో ముంద‌డుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డానికి, రాష్ట్రంలో భూముల‌కు సంబంధించిన అనేక పంచాయితీల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌ల‌కు…

Continue Reading →