గ్రీన్ ఎనర్జీతోనే విప్లవం: సీఎం రేవంత్ రెడ్డి

ముంబ‌యి: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో…

Continue Reading →

ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా కబడ్డీ పోటీలు నిర్వహణ ఉండాలి: మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌లో సీఎం కప్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి…

Continue Reading →

న‌గ‌రంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: మూడు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాను ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌కు వ‌స్తాన‌ని… ఎక్క‌డైనా…

Continue Reading →

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్ 2025 -26 కు సాంకేతిక హంగులు సమకూర్చి క్రీడాకారులకు ఇష్టమైన…

Continue Reading →

సీఎం కప్‌ ప్రారంభ కార్యక్రమానికి రావాలని సీఎంకు ఆహ్వానం

ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభంకానున్న సీఎం కప్‌-2026 కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డిని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు,…

Continue Reading →

“ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్”గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ ను “ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్” గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

డాటా సెంట‌ర్లకు రాయితీల‌పై అధ్య‌య‌నం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన…

Continue Reading →

క్యూర్ ప‌రిధిలోఇందిర‌మ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌ : హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్‌ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)ప‌రిధి లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →