దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు శనివారం కూడా భారీ సంఖ్యలో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్లో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
తాజా వార్తలు

రంజాన్ మాసం ప్రారంభైన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని…
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్…
తెలంగాణ రాష్ట్రంలో డీఇఇసెట్ దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ మరోమారు పొడిగించింది. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో దరఖాస్తులను మే 15 వరకు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు…
నా చిన్నతనంల సిద్దిపేట నుంచి సైకిళ్ల మీద పోయి చంద్లాపురం గుట్ట చూసొచ్చేది. గుట్టమీద గుహలో వెలిసిన దైవం రంగనాయకస్వామి. ఆయన మిగతా ప్రాంతానికి పెద్దగా తెల్వదు.…
దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,506కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన 779 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18,668 యాక్టివ్ కేసులు ఉండగా, 5192 మంది…
దేశంలో నోవెల్ కరోనా వైరస్ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఓ అప్డేట్ ఇచ్చింది. అహ్మదాబాద్, సూరత్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్ర…
తెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు…
సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ.…







