ఆంధ్రపదేశ్లో కరోనా కేసులు భారీగా పెరగుతున్నాయి. అక్కడ కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 కేసులు నమోదుకాగా.. ఇద్దరు మృతిచెందారు. దీంతో…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. కరోనా వైరస్ నుంచి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వివిధ దేశాల నుంచి,…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 37 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.…
కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27.15 లక్షలకు పైగా చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 83 వేలకు పైగా…
తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల పాటు అద్దె వసూలు చేయరాదని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుండి 3 నెలల పాటు అద్దె వసూలు చేయవద్దని…
రాతెలంగాణలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.…
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం నాటికి భారత్లో మొత్తం 21,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో…
కేరళ ప్రభుత్వం జీతం కోతలపై నిర్ణయం తీసుకున్నది. ప్రతి నెలా.. అయిదు నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆరు రోజుల జీతాన్ని కోత విధించనున్నట్లు సీఎం…
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసింది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి హెల్త్ బులిటెన్…






