దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటాయి. ఈ సంఖ్య 21,359కి చేరుకున్నది. కొత్తగా 1,486 కేసులు నమోదుకాగా 49 మంది మరణించారు. దీంతో మరణించిన…
తాజా వార్తలు

లాక్డౌన్ కొనసాగుతున్నందున విధులకు హాజరయ్యే ఉద్యోగులకు జారీచేసే పాస్లకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం మెమో…
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19తో ఇవాళ రాష్ట్రంలో ఒకరు మృతిచెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్-19 ఇంక్యుబేషన్ పీరియడ్ 14…
ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందామని…
డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నది. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. 1897 ఎపిడమిక్ డిసీజెస్…
సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి అక్కడికి వెళ్లారు. ముఖ్యమత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్…
ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటనే మానవ మనుగడ సాధ్యమని, లేకపొతే కరోనా లాంటి వైరస్ లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ…
లాక్డౌన్ కాలంలో దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వికలాంగులు, చెవుడు, మూగ, మానసిక సమస్యలు ఉన్న వారంతా 1800 572 8980 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి…
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో 19…






