దేశంలో 21 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటాయి.  ఈ సంఖ్య 21,359కి చేరుకున్నది. కొత్తగా 1,486 కేసులు నమోదుకాగా 49 మంది మరణించారు. దీంతో మరణించిన…

Continue Reading →

కేంద్రం సూచనలకు అనుగుణంగా ఉద్యోగుల పాసులకు మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున విధులకు హాజరయ్యే ఉద్యోగులకు జారీచేసే పాస్‌లకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం మెమో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19తో ఇవాళ రాష్ట్రంలో ఒకరు మృతిచెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా…

Continue Reading →

తెలంగాణలో ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్‌

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14…

Continue Reading →

టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిరాడంబరంగా జరుపుకుందాం: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్

ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్ పార్టీ యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందామని…

Continue Reading →

డాక్ట‌ర్ల‌పై దాడి చేస్తే.. ఏడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష‌ -కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్

డాక్ట‌ర్లు, హెల్త్ వ‌ర్క‌ర్ల‌పై దాడుల‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్న‌ది.  దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ మాట్లాడారు. 1897 ఎపిడ‌మిక్ డిసీజెస్…

Continue Reading →

సూర్యాపేట‌లో క‌రోనాను క‌ట్ట‌డి చేస్తాం: ‌డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

సూర్యాపేట జిల్లాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి అక్క‌డికి వెళ్లారు. ముఖ్యమ‌త్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు హై లెవల్…

Continue Reading →

ధరిత్రిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం – మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ధ‌రిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంట‌నే మాన‌వ మ‌నుగ‌డ సాధ్య‌మ‌ని, లేకపొతే క‌రోనా లాంటి వైరస్ లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ…

Continue Reading →

సీనియర్‌ సిటిజన్స్, దివ్యాంగులకు ఆపదొస్తే ఈ నంబర్స్ ‌కు కాల్‌ చేయండి..

లాక్‌డౌన్‌ కాలంలో దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వికలాంగులు, చెవుడు, మూగ, మానసిక సమస్యలు ఉన్న వారంతా 1800 572 8980 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి…

Continue Reading →

ఏపీలో 24 గంటల్లో 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు, కర్నూల్‌ జిల్లాల్లో 19…

Continue Reading →