ఏపీలో వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 20…
తాజా వార్తలు

ఆంధ్రపదేశ్లో కొత్తగా మరో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 10 గుంటూరులో 9, వైఎస్సార్ కడపలో 6, పశ్చిమ గోదావరిలో 4, అనంతపురంలో 3,…
తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనురిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా…
సూర్యాపేట డీఎంహెచ్వో డాక్టర్ నిరంజన్ ని ప్రభుత్వం బదిలీ చేసింది. నిరంజన్ స్థానంలో నూతన డీఎంహెచ్వోగా డాక్టర్ బి. సాంబశివరావును నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో విలయ తాండవం చేస్తోంది. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,619 మంది కరోనాతో…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50…
తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 928కి పెరిగింది. ఇప్పటి…
కోవిడ్ 19 తీవ్రత నేపథ్యంలో సూర్యపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు…
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు ఫీజులు పెంచవద్దని ప్రభుత్వం జీవో నెం.46 విడుదల చేసింది. నెలవారి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జీవో 46ను ఉల్లంఘిస్తే…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి మంగళవారం హెల్త్…






