గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మహిళా డాక్టర్ కు పాజిటీవ్ రాగా … మరో 50 మంది వైద్య సిబ్బంది రిజల్ట్స్ కోసం…
తాజా వార్తలు

సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మరో 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య…
ఢిల్లీ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు కానిస్టేబుళ్లతో సన్నిహితంగా ఉన్న పీఎస్ స్టేషన్…
తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 66 నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది.…
కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో సీఎస్ సోమేష్ కుమార్ పర్యటించిన సందర్భంగా మీడియాతో…
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి మెడికల్, డెంటల్ పిజి సీట్ల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం…
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి…
కరోనాతో భూమిపై నివసించే మానవాళితో పాటు మూగ జీవాలు కూడా విలవిలలాడుతున్నాయి. తాము తినేందుకే తిండి దొరక్క ఇబ్బందులు పడున్న ఈ పరిస్థితులలో జంతువులకి ఏం పెట్టాలని…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 38కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి…
గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు,…