మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్ రాగా … మ‌రో 50 మంది వైద్య సిబ్బంది రిజ‌ల్ట్స్ కోసం…

Continue Reading →

సూర్యాపేటలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 15 కేసులు నమోదు

 సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మరో 15 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

ఢిల్లీలో 26 మంది పోలీసులు క్వారంటైన్

ఢిల్లీ లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇద్ద‌రు పోలీస్ కానిస్టేబుళ్ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌తో స‌న్నిహితంగా ఉన్న పీఎస్ స్టేష‌న్…

Continue Reading →

తెలంగాణలో ఒక్క రోజే 66 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్‌ కేసులు 66 నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కు చేరింది.…

Continue Reading →

మలక్ పేటలో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా – సీఎస్ సోమేష్ కుమార్

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో సీఎస్ సోమేష్ కుమార్ పర్యటించిన సందర్భంగా మీడియాతో…

Continue Reading →

ఈ నెల 18 నుంచి పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలు

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి మెడికల్, డెంటల్ పిజి సీట్ల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం…

Continue Reading →

13వేలకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు – వైద్య ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకే దేశ  వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి…

Continue Reading →

మూగ జీవాల‌ని మ‌నం మ‌ర‌చిపోవ‌ద్దు – బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్

క‌రోనాతో భూమిపై నివ‌సించే మాన‌వాళితో పాటు మూగ జీవాలు కూడా విల‌విల‌లాడుతున్నాయి. తాము తినేందుకే తిండి దొర‌క్క ఇబ్బందులు పడున్న ఈ ప‌రిస్థితుల‌లో జంతువుల‌కి ఏం పెట్టాల‌ని…

Continue Reading →

ఏపీలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 38కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి…

Continue Reading →

గుంటూరులో 12 మంది డాక్టర్లు క్వారంటైన్‌కు తరలింపు

గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు,…

Continue Reading →