శ్రీనగర్ కాలనీలో రత్నదీప్ సూపర్ మార్కెట్ సీజ్

లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సూపర్‌మార్కెట్లు, మాల్స్ సీజ్‌ల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్న ఎల్‌బినగర్ డిమార్ట్‌ను ఇటీవలే సీజ్ చేసిన జిహెచ్‌ఎంసి…

Continue Reading →

గాంధీ మెడికల్‌ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి పాజిటివ్‌

సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి (35)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయినట్టు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.…

Continue Reading →

తెలంగాణలో ఒక్కరోజే 50 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవు: వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న…

Continue Reading →

సూర్యాపేటలో కరోనా కలకలం

సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెద్ద ఎత్తున పెరగడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజు జిల్లాల్లో 16 పాజిటివ్‌ కేసులను వైద్యులు గుర్తించారు.…

Continue Reading →

భారత్‌లో కరోనాతో 414 మంది మృతి – కేంద్ర ఆరోగ్య శాఖజాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌

భారత్‌లో కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 414 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

ఏపీలో తాజాగా 9 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఏపీలో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు…

Continue Reading →

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో శుభ‌వార్త‌

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు మ‌రో శుభవార్త తెలియ‌జేసింది. గ‌త నెల‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్‌పై…

Continue Reading →

ఈ నెల 19న తెలంగాణ కేబినెట్‌ భేటీ

ఈ నెల 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర…

Continue Reading →

ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు డీఐజీ(డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌)లుగా పదోన్నతి లభించింది. డీఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో…

Continue Reading →