అటవీశాఖ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి

 కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని వంకమద్ది బీట్ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో 11 మంది కలప స్మగ్లర్లు అటవీశాఖ అధికారులు జే సునీల్, వై…

Continue Reading →

ఏపీలో 525కి చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య  525కి చేరుకుంది. ఎక్కువ‌గా గుంటూరు జిల్లాలో 122 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా…

Continue Reading →

ఇంగ్లీష్‌ మీడియం జీవో రద్దపై సుప్రీంకు: ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పని సరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక సుప్రీంకోర్టుకు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బుధవారంనాటికి 20 లక్షలు దాటింది. వీటిలో సగానికిపైగా కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో 20,44,221 మందికి వైరస్‌ సోకగా,…

Continue Reading →

స్పందించిన ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్

కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా…

Continue Reading →

ఎంతమందికైనా చికిత్స చేసేందుకు తెలంగాణ సిద్ధం : సీఎం కేసీఆర్‌

ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది . కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన…

Continue Reading →

దేశ వ్యాప్తంగా రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితా విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14…

Continue Reading →

రూ.1500 ఎక్కడికి పోవు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి…

Continue Reading →

కేంద్రం లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు.. అనుమతులున్నవి.. అనుమతుల్లేనివి..

కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను…

Continue Reading →