నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రకాశం బజార్ లో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండకు గుండెకాయ ప్రకాశం బజార్. ప్రకాశం బజార్ లో రోజు 10,000 మంది వ్యాపారం నిమిత్తం ప్రజలు వస్తుంటారు. గతంలో చిన్న చిన్న వ్యాపారాలు, షాపులు ఉండేవి…

Continue Reading →

23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరగబోయే బయోఏషియా-2026 సదస్సు…

Continue Reading →

పరిశ్రమలలో అగ్నిప్రమాదాల నివారణ, కార్మికుల భద్రతకు పటిష్ట చర్యలు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు

భారీ పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు.…

Continue Reading →

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో మ‌మూనురు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ కు స‌మీపంలో నిర్మించ‌నున్న మామూనూరు ఎయిర్‌పోర్ట్‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడుకు…

Continue Reading →

కేంద్ర నిధుల‌తో కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు…

Continue Reading →

మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టుకు 100 ఎక‌రాలు బ‌ద‌లాయించండి: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పున‌రుజ్జీవం.. రైలు మార్గాల మంజూరు… విమానాశ్ర‌యాల ప‌నులు వేగ‌వంత‌మే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది.. ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

Continue Reading →

ఉగాదికి సనత్‌నగర్ టిమ్స్‌ ప్రారంభం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది…

Continue Reading →

రాష్ట్రంలో 44వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి: మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

ఢిల్లీ: వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తాము అద‌నంగా సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ…

Continue Reading →