ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంపీ పరిమల్ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్…
తాజా వార్తలు

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఇవాళ ఆయన వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు…
దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగే నాలుగు…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు…
నేటి నుంచి భద్రాద్రి రామయ్య కళ్యాణ వేడుక పనులు అంగరంగ వైభవంగా ప్రారంభమవనున్నాయి. ఆలయంలోని చిత్రకూట మండపంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమంతో కళ్యాణ పనులు ఆరంభమవుతాయి. 150…
ఇవాళ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో మార్నింగ్వాక్ చేసి తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అనంతరం.. పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ, నల్గొండ జిల్లా అధ్యక్షుడు గా కంకణాల శ్రీధర్ రెడ్డి కి అవకాశం 1 అదిలాబాద్ పాయల…
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్రావు తొలిసారిగా సభలో బడ్జెట్ ప్రంసంగాన్ని చదివి వినిపించారు.…
‘‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’’నంటూ మణిపూర్కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.ఆ కథనం…