మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా నామినేషన్లు దాఖలు

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. నామినేషన్లు మొదలైన రోజు 967 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో…

Continue Reading →

మ‌హేష్‌, అల్లు అర్జున్ సినిమాలకు ఐదు షోలకి అనుమ‌తి

స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ము సినిమాలకు ఐదు షోలకి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ మొద‌లు కాగా, దాదాపు వారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ నారాయణ. అనంతరం మీడియా సమావేశంలో…

Continue Reading →

పల్లెలన్ని పచ్చదనంతో కళకళలాడాలి-సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్

ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటండి – సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్ నల్లగొండ కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను…

Continue Reading →

గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటుంది. అక్కడ ఆగ్నిఅడవులను దహించి వేస్తుంది. భారీ వృక్షాలు, చెట్లు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక జంతువులు తమ ఆవాసాల్ని,…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే దానం నాగేందర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ…

Continue Reading →

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, ఎస్‌ఐ సుధీర్‌ రెడ్డిపై వేటు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, ఎస్‌ఐ సుధీర్‌ రెడ్డిపై వేటు పడింది. వీరిద్దరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రజలు సహకరించాలి: వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో…

Continue Reading →

జల, వాయు కాలుష్యం లేకుండా పరిశ్రమ విస్తరణ ఉండాలి- పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమ విస్తరణపై ప్రజాభిప్రాయంలో స్థానికులు

కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులో ఉన్నటువంటి మెస్సర్స్ పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమను రూ.25 కోట్లతో విస్తరించేందుకు యాజమాన్యం సంబంధిత, అధికారులకు, ఆయా శాఖలకు దరఖాస్తు చేసుకుంది.…

Continue Reading →

ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్లు

ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎన్నికల సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం…

Continue Reading →