కరోనా వైరస్ పై సీఎం జగన్ సమీక్ష.. ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశం

ఏపీ సీఎం జగన్‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరోనా బాధితుడ్ని గుర్తించిన నేపథ్యంలో, ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓ…

Continue Reading →

కరోనా వైరస్ లక్షణాలివి..జాగ్రత్తలివి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను బలిగొన్నది. దీనికి ఇప్పటి వరకు కూడా మందు కనిపెట్టలేదు. దీంతో వైరస్…

Continue Reading →

సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, సుభాష్ చంద్ర గార్గ్

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారుగా ఇటీవల నియమితులైన సుభాష్ చంద్ర గార్గ్ మంగళవారం సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లి క్యాంప్…

Continue Reading →

లోక్‌సభ రేపటికి వాయిదా..

లోక్‌సభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్‌ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ…

Continue Reading →

రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు…

Continue Reading →

పర్యావరణ హితం అందరి అభిమతం కావాలి – ఎస్పీ రంగనాథ్

స్నేహితుడు శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటిన ఎస్పీ రంగనాథ్అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 3 మొక్కలు…

Continue Reading →

డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

షెడ్యూల్డ్‌ తెగల డ్రైవర్‌ సాధికారత పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్‌ మల్కాజ్ గిరి జిల్లా ఎస్టీల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. షెడ్యూల్డ్‌ తెగల డ్రైవర్‌…

Continue Reading →

నార్కట్‌పల్లిలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌ల బృందం సోమవారం నార్కట్‌పల్లి మండలం మాధవఎడవల్లి గ్రామానికి చేరుకుంది. ఎంపీపీ…

Continue Reading →

ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్లల్లో నల్లగొండకు ప్రథమ స్థానం

తెలంగాణలోనే డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)లో అత్యధిక అడ్మిషన్లు చేస్తూ రాష్ట్రంలో నల్లగొండ రీజినల్‌ కోఆర్డినేటషన్‌ సెంటర్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని యూనివర్సిటీ ఉమ్మడిజిల్లా డీడీ…

Continue Reading →