రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్‌ (కోవిడ్-19} కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పురపాలక, పంచాయతీ రాజ్‌, విద్య,…

Continue Reading →

ప్రత్యేక మొక్కలతో నదుల శుద్ధి !

ఆక్సిజన్ పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టిఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లలో అధ్యయనానికి అధికారుల సన్నద్ధంకాలుష్య కోరల్లో చిక్కుకున్న నదుల పునరుజ్జీవంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్,…

Continue Reading →

8 మైనార్టీ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌

కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది…

Continue Reading →

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మిర్చి రైతులు మృతి

మిర్చి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం, శ్రీరాంపురం తండా వద్ద చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌ సహా…

Continue Reading →

60 లక్షల మందికి పింఛన్ల పంపిణీ – మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల లబ్ధిదారులకు ఉదయం నుంచే వాలంటీర్లు పింఛన్‌ ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సర్వే సమయంలో కొంత మంది ఇంట్లో లేనందున…

Continue Reading →

దళితులకు చదువే ఆయుధం – గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

దళితులకు చదువే ఆయుధమని, చదువుకు పోరాటం చేయాలని గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో 2020 బాబు…

Continue Reading →

మంత్రి కేటీఆర్‌ ఖమ్మం పర్యటన షెడ్యూల్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు…

Continue Reading →

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాలన్నీ ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార సంఘాల మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శనివారం ముగిసింది.…

Continue Reading →

రూ. 3,309 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌

2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…

Continue Reading →