ఎస్పీ రంగనాధ్ నుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన డిఎస్పీసబ్ డివిజన్ పరిధిలో అన్ని ఠాణాలలో మొక్కలు నాటుదామని పిలుపునల్లగొండ పోలీస్ స్టేషన్లను హరిత…
తాజా వార్తలు

ఇటలీ నుంచి వచ్చిన 21 మంది పర్యటకుల్లో 15 మందికి కరోనా సోకినట్టు గుర్తించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.ఢిల్లీ చావ్లా ఐటిబిపి క్యాంపునకు తరలింపు.ఐసోలేషన్ వార్డ్ లో…
ఆకాశవాణిలో న్యూస్ రీడర్ పనిచేసిన మాడపాటి సత్యవతి (80) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున 2గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం…
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని…
మేడ్చల్ జిల్లా డ్రైవర్ ఎంపవర్మెంట్కు మైనార్టీ అభ్యర్థులు(ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పార్సీలు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మైనార్టీ అధికారి విజయకుమారి…
ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి 6వ తేదీ వరకు తెలంగాణ ఆడియోలజిస్టు అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి పరీక్షలు…
చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-2లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ(సీపెట్)లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంగళవారం సర్టిఫికెట్లు, టూల్కిట్లను…
హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎస్సీశాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్…