రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…

Continue Reading →

ములమలుపుకి పాలమూరు సాహితీ పురస్కారం

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి కవిత సంపుటి ములమలుపుకి పాలమూరు సాహితీ పురస్కారం అందజేశారు. ఈ పురస్కరాన్ని మహబూబ్ నగర్ సాహిత్య…

Continue Reading →

ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌…

Continue Reading →

ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా మలంగిర్‌కు చెందిన ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ తెలిపారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ…

Continue Reading →

ఆర్టీసీ కార్మికుల కోసం సంచార బయో టాయిలెట్

ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్ లో సంచార బయో టాయిలెట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయిన ఆర్టీసీ.​​ఇటీవల ముఖ్యమంత్రి తో సమావేశం లో…

Continue Reading →

మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన సీఐ నారాయణ్ నాయక్, మరియు దండేపల్లి ఎస్ఐ విజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు ఉమ్మడి ఆదిలాబాద్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన లక్సెట్టిపేట సీఐ నారాయణ్ నాయక్, జన్నారం ఎస్ఐ వినోద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మూడు మొక్కలు నాటిన మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు రెట్టింపు ఉత్సహంతో కొనసాగుతుంది.మంచిర్యాల డిసిపి డి.ఉదయ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన చెన్నూరు మున్సిపల్ కమిషనర్ కె.బాపు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా క్యాతన్ పల్లి ( రామకృష్ణపూర్) మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ…

Continue Reading →

తెలంగాణ వికాస సమితి, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్య గ్రహణం వీక్షణ

హుస్నాబాద్ పట్టణం లో జన విజ్ఞాన వేదిక, తెలంగాణ వికాస సమితి సంయుక్తంగా నిర్వహించిన సోలార్ ఫిల్టర్ లతో సూర్య గ్రహణాన్ని వీక్షించే కార్యక్రమములో హుస్నాబాద్ ఏసీపీ…

Continue Reading →