గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరల్డ్ ఫేమస్ డ్రమ్స్ శివమణి మరియు బాసిస్టు మోహిని డే

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మాదాపూర్ లోని సీసీఆర్టీ లో మొక్కలు నాటిన వరల్డ్ ఫెమస్ డ్రమ్మిస్ట్…

Continue Reading →

నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్ సమ్మేళనం

ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే ప్రజాప్రతినిధులపై ప్రజలకు గౌరవం పెరిగిందని రాష్ట్ర రోడ్లు- భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల…

Continue Reading →

తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న పీటీ ఈసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.మార్చి…

Continue Reading →

నల్లగొండలో పంచాయతీ రాజ్ సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచి రెగ్యులర్‌గా కొనసాగించాలనే ఆలోచనతో ఇవాళ…

Continue Reading →

వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుండి…

Continue Reading →

ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

రాష్ట్రవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంత్రి…

Continue Reading →

పక్షిజాతుల మనుగడకు ముప్పు

‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ 2020’ నివేదికలో వెల్లడి దేశంలోని పక్షిజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతున్నది. 50 శాతానికిపైగా పక్షుల జాతులు దీర్ఘకాలిక ప్రమాదంలో ఉన్నాయని, మరో 146…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి – మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్బంగా…

Continue Reading →

ఇవాళ, రేపు విద్యుత్‌ పాలసీపై జాతీయ సదస్సు

ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా స్టేట్‌ సెంటర్‌, పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర పునరుద్ధ్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌, ఎలక్ట్రిసిటీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కూచిభొట్ల

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు ఇచ్చిన ఛాలెంజ్ ను తక్షణమే స్వీకరించి ఇన్ఫోసిస్ హైదరాబాద్ ప్రాంగణంలో…

Continue Reading →