గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ బొడ్డుపల్లి రఘు

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ రఘు బొడ్డుపల్లి ఈ రోజు మొక్కలు నాటారు. సైబరాబాద్‌ పోలీస్‌…

Continue Reading →

పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది : పరిశ్రమల, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో యునైటేడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(యుఎన్‌ఐడీఓ), డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ)తో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో పర్యాటక…

Continue Reading →

తెలంగాణ పట్టణాలు, నగరాలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి – ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ పట్టణాలు , నగరాలను దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు , చైర్మన్లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లదేదేశంలో ఒకప్పుడు రాజకీయాలంటే…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలేంజ్ నాదర్గుల్ గ్రామం అంగన్ వాడి –5 లో మొక్కలు నాటిన రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి

ఈ రోజు గౌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలేంజ్ ను స్వీకరించి నాదర్గుల్ గ్రామం రంగారెడ్డి జిల్లా లోని…

Continue Reading →

ఏసీబీకి వలలో పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌ కుమారస్వామి

అవినీతికి పాల్పడుతూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌ కుమారస్వామి ఏసీబీ అధికారులకు చిక్కాడు. పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌ కుమారస్వామి రూ.30 వేలు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1. ఎండీ జకీర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు గచ్చిబౌలి లోని హిల్ రిడ్జ్ విల్లాస్ లో అచ్చంపేట ఎమ్మెల్యే…

Continue Reading →

టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన రద్దు !

శాసన మండలి రద్దుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీలు…

Continue Reading →

కాలుష్యకారక పరిశ్రమలపై సర్వే

హైకోర్టు ఆదేశాలనుసారం తనిఖీ చేసిన లీగల్ సర్వీసెస్ అథారిటీపూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం – పుష్కేందర్ కౌర్రాష్ట్ర లీగల్ అథారిటీ హైకోర్టు మెంబర్ సెక్రటరీ సుభ్రమణ్యం బృందం…

Continue Reading →

కవులకు, కళాకారులకు, ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే – మంత్రి శ్రీనివాస్ గౌడ్

• ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జన్మదిన సందర్భంగా ‘సంక్షేమ స్వరాలు’ పుస్తకావిష్కరణ• ఒగ్గు కళాకారుడు చెట్టి కొమురయ్యకు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు సత్కారం.తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి…

Continue Reading →