అకాల వ‌ర్షం కారణంగా న‌గ‌రంలో నిలిచిన వ‌ర్ష‌పు నీరు.. విరిగిప‌డిన చెట్లును తొల‌గించిన‌ హైడ్రా బృందాలు

హైదరాబాద్ న‌గ‌రంలో ప‌లు చోట్ల ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డ‌డంతో ప‌లు చోట్ల చెట్లు ప‌డిపోయాయి. కొమ్మ‌లు…

Continue Reading →

నాచారం చెరువు అభివృద్ధికి స‌న్నాహం: హైడ్రా క‌మిష‌న‌ర్‌

హైడ్రా రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉప్ప‌ల్ మండ‌లంలోని నాచారంలోని…

Continue Reading →

తెలంగాణ మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తాం: క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ మట్టిలోని మాణిక్యాల క్రీడా ప్రతిభను సానపెట్టేందుకే సీఎం కపూర్ పోటీ నిర్వహించామని ఇది ఒక నిరంతర కార్యక్రమంలో గా కొనసాగిస్తామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల…

Continue Reading →

హైదరాబాద్‌లో రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎఫ్‌డీసీ బోర్డు రూమ్‌లో ఈ రోజు రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ – స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ) సమావేశం జరిగింది.…

Continue Reading →

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని దీని ద్వారా రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇవ్వడం ద్వారా…

Continue Reading →

నేటి డిజిటల్ యుగంలోనూ వార్తల ప్రసారంలో ఆకాశవాణి పాత్ర సుస్థిరం: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్

హైదరాబాద్: వేగంగా మార్పు చెందుతున్న డిజిటల్ యుగంలోను ఆకాశవాణి వార్తలు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించు కున్నాయని, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్, శ్రీ రాజీవ్ కుమార్ జైన్…

Continue Reading →

త్వరలో “సాదాబైనామా” పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైంనంత త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

బతుకమ్మ కుంటలో హైడ్రా బోర్డులు తొలగించాలి: హైకోర్టు

సివిల్‌ వివాదంలో ఉన్న బతుకమ్మ కుంట స్థలంలో చెరువును పునరుద్ధరించడంపై హైడ్రాను హైకోర్టు తప్పుబట్టింది. సివిల్‌ వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టడం సమంజసం కాదని తెలిపింది. అయితే…

Continue Reading →

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేయనున్న ఈ కమిటీకి..…

Continue Reading →

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు

బీహెచ్ఈఎల్, రామ‌చంద్రాపురం ప‌రిస‌రాల్లోని నేష‌న‌ల్ హైవే 65లో ఎక్క‌డిక‌క్క‌డ వ‌ర్ష‌పు నీరు నిలిచిపోతోంద‌ని.. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని మియాపూర్ ట్రాఫిక్ డివిజ‌న్ పోలీసులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు…

Continue Reading →