వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్పుస్తకంలో తప్పుగా ముద్రితమైన తండ్రి పేరును సవరించేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ జీపీవో. ఏసీబీ కరీంనగర్…
హైదరాబాద్ : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.…
హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను…
చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. స్థానిక MLAలు అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావుతో పాటు పలు పార్టీలకు…
హైదరాబాద్ : డిసెంబర్లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్–2026” గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ…
హైదరాబాద్,:- రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూహక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర…
వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్లో జరగుతున్న సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు…
హైదరాబాద్ : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు,…
హైదరాబాద్ : ఆగస్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్…









