కేంద్ర ప్రభుత్వ నిధుల సమీకరణపై సిఎస్ సంజయ్ జాజు సమీక్ష

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు…

Continue Reading →

దేవాదుల పంపులు ఇక 24 గంటలు పనిచేస్తాయి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే 9 పంపింగ్ యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని రాష్ట్ర నీటిపారుదల,…

Continue Reading →

ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision-SIR) ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు…

Continue Reading →

ఉద్యమకారుల సమగ్ర సంక్షేమానికి పర్మినెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) ముఖాముఖి షెడ్యూల్‌లో భాగంగా నేడు అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద వైద్యులు (Doctors JAC), న్యాయవాదులు…

Continue Reading →

కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ను సీఎం…

Continue Reading →

ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలి: మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం, రంగయ్యపల్లి గ్రామాల సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీని వెంటనే తొలగించాలని కోరుతూ రెండు గ్రామాలకు చెందిన…

Continue Reading →

క్యూర్ ప‌రిధిలో కొత్త ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ ప్రాంతంలోని క్యూర్ ప‌రిధిలో తొలి విడ‌త‌గా 16 నియోజ‌వ‌ర్గాల్లో ప్రయోగాత్మ‌కంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామ‌ని, త్వ‌ర‌లో…

Continue Reading →

కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

టీజీఎస్ ఆర్టీసీ కేవలం ఒక రవాణా సంస్థ మాత్రమే కాదని… వేలది మంది ఉద్యోగుల ఉమ్మడి కుటుంబమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.…

Continue Reading →

మేడిగడ్డ మరమ్మతులకు రంగం సిద్ధం… చివరి దశకు చేరుకున్న పరీక్షలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు…

Continue Reading →

మీ కలం కత్తి కంటే పదునైనది.. సమాజానికి మేలు చేసే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించాలి: ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

“మీ కలం కత్తి కంటే పదునైనది.. సమాజానికి మేలు చేసే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించాలి. తెలంగాణ చరిత్రను వాస్తవాధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర…

Continue Reading →