తిరుమలలోని శ్రీవారిని శుక్రవారం 8,115 మంది భక్తులు దర్శించుకున్నారు. 2650 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.60లక్షల ఆదాయం వచ్చిందని…
కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల…
ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోట్లు ఆర్జించాడు.. ఆభరణాలు, ఆస్తులు కూడగట్టాడు. భూ సెటిల్మెంట్ వ్యవహారంలో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.…
గ్రీన్ ఇండియా చాలెంజ్ని చాలెంజ్గానే తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎమ్మె ల్యే శంకర్నాయక్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వీకరించిన ఆయన శుక్రవారం…
ప్రభుత్వం చేపట్టిన 6వ విడద హరితహారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మొక్కలు…
యువ నటి, యాంకర్ సుష్మ కిరణ్, తన భర్త రవి కిరణ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని నేడు మొక్కలు నాటారు. రేడియో జారీ కాజల్…
జబర్దస్త్ నటులు ముక్కు అవినాష్, నేహంత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. జబర్దస్త్ రాకేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన వీరు నేడు నగరంలోని…
ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే కేబినెట్ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్ నియంత్రణ చర్యలపై మంత్రి…
ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ తమ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెనాయుడు సహా పది మంది ఈ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.…
ఏపీలో కొత్తగా 1576 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వెల్లడించారు. ఇప్పటివరకు …









