జాతీయస్థాయిలో మెరిసిన అటవీ కాలేజీ

రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గుర్తింపు లభించింది. అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 425 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 425 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా 299 మందికి కరోనా పాజిటివ్‌గా…

Continue Reading →

సైనిక లాంచనాలతో కల్నల్‌ సంతోష్ బాబు అంత్యక్రియలు

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి.…

Continue Reading →

జనసంద్రంగా మారిన సూర్యాపేట..సంతోష్ బాబుకు ఘన నివాళులు

ఇండో‌, చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా జనం తరలి వస్తున్నారు. స్వీయ క్రమశిక్షణతో…

Continue Reading →

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర

భారత్‌, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ప్రారంభమయ్యాయి. ఆర్మీ అధికారులు, మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ వినయ్…

Continue Reading →

అటవీ సాంద్రతను పెంచేందుకు మియావాకిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

తెలంగాణ రాష్ట్రంలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానం(మియావాకి)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్‌ మియావాకి ఫారెస్ట్‌ పెంపకం మంచి ఫలితాలు రావడంతో…

Continue Reading →

కృష్ణా జిల్లాలో లారీ, ట్రాక్ట‌ర్ ఢీ.. 9 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మ‌ది మంది అక్కడికక్కడే…

Continue Reading →

ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ 2020-21 కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌…

Continue Reading →

ఏపీ బడ్జెట్‌ 2020-21కు శాసనసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2020-21ను శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు భారత్‌,…

Continue Reading →

ఏపీలో కొత్తగా 351 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ రోజురోజుకూ పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. వీటిలో 275 కేసులు…

Continue Reading →