రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గుర్తింపు లభించింది. అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ టెస్ట్ చేయగా 299 మందికి కరోనా పాజిటివ్గా…
లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి.…
ఇండో, చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా జనం తరలి వస్తున్నారు. స్వీయ క్రమశిక్షణతో…
భారత్, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబు అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ప్రారంభమయ్యాయి. ఆర్మీ అధికారులు, మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ వినయ్…
తెలంగాణ రాష్ట్రంలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానం(మియావాకి)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం మంచి ఫలితాలు రావడంతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది అక్కడికక్కడే…
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21 కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీ (నేషనల్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020-21ను శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు భారత్,…
ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. వీటిలో 275 కేసులు…









