ఏపీలో కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 253 మందికి కరోనా సోకింది.…

Continue Reading →

జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు వారిద్దరినీ…

Continue Reading →

ఆక్సిజన్‌ ఫ్యాక్టరీలుగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్‌ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అన్నారు. మేడ్చల్‌…

Continue Reading →

నాటిన ప్రతి మొక్కను బతికించాలి: మంత్రి కేటీఆర్‌

హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌ తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా…

Continue Reading →

ఏపీలో కొత్తగా 186 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 186 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,477 మందికి పరీక్షలు నిర్వహించగా 186 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యారు. ఇద్దరు బాధితులు…

Continue Reading →

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం…

Continue Reading →

రుణాల మారిటోరియంపై స్పష్టత కోరిన సుప్రీంకోర్టు

రుణాల మారిటోరియంపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపునకు ఆరు నెలలు వెసులుబాటు ఇచ్చినప్పటికీ అదనపు చార్జీలు విధిస్తూ వడ్డీపై వడ్డీ…

Continue Reading →

ఏపీలో మరో 141 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,775 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. కరోనాతో కోలుకొని 59 మంది డిశ్చార్జి…

Continue Reading →

ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి…

Continue Reading →

అక్రమ రవాణాకు అడ్టుకట్ట వేస్తాం – స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్

ఏపీలో  మద్యం, ఇసుక అక్రమ రవాణా  అడ్డుకట్టవేస్తామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం…

Continue Reading →