ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమవారం నుంచి ‘మన పాలన- మీ సూచన’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మేథోమధన సదస్సు నిర్వహిస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చేపట్టిన ఈ సదస్సులో వీడియో…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2671కి చేరింది.…
ప్రాజెక్టుల్లో కోల్పోయిన అడవికి బదులు కృత్రిమ వనాల సృష్టి ఎర్రగుంటపల్లి, తేలుకుంట గుట్టల్లో హరితహారం కింద అభివృద్ధి నిత్య సంరక్షణతో ఏపుగా పెరుగుతున్న మొక్కలు తరిగిపోతున్న అడవుల…
కాలుష్యకోరల్లో చిక్కుకున్న మల్లాపూర్ పారిశ్రామికవాడపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పారిశ్రామికవాడలో కాలుష్య మూలాలను, ఇందుకు కారకులను గుట్టురట్టు…
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశం విశాఖ జిల్లా ఆర్. ఆర్. వెంకటాపురంలోని ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం…
నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కాలుష్య కారక ప్లాస్టిక్ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారీతిన నడుపుతున్న…
తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తంగేడు వనం పేరుతో చౌటుప్పల్ దగ్గరలో చూడటానికి చాలా అందంగా ఫారెస్ట్ ను తయారు చేస్తున్నారు. తంగేడుపూలు అంటే తెలంగాణ ప్రజలకు…









