తిరుమల జీవకోన స్థానిక నివాస అటవీ ప్రాంతంలో ఆకతాయిలు గురువారం నిప్పంటించారు. దీంతో శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి.…
కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం…
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్కల్యాణ్, రామ్చరణ్, నితిన్, త్రివిక్రమ్తో పాటు పలువురు దర్శకులు,…
తెలంగాణ రాష్ట్ర సీఎం రీలిఫ్ ఫండ్కు మేఘా ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్…
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల్ని విరాళంగా అందజేశారు చిరంజీవి. కరోనా వైరస్ కారణంగా దినసరి వేతన…
కరోనా వలన ఇంటికే పరిమితమై పూట గడవలేని పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు,…
విదేశాల నుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి వచ్చిన వారి వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తిచేయాలన్నారు. వారితో…
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు సాయం అందించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముందుకొచ్చారు. అందులో భాగంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు కేసులు తప్పవని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతంలో…