అటవీ ప్రాంతంలో నిప్పుపెట్టిన ఆకతాయిలు

తిరుమల జీవకోన స్థానిక నివాస అటవీ ప్రాంతంలో ఆకతాయిలు గురువారం నిప్పంటించారు. దీంతో శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి.…

Continue Reading →

విరాళాలకు వంద శాతం ఐటీ మినహాయింపు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం…

Continue Reading →

మ‌హేష్ కోటి విరాళం

క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషికి త‌మ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు,…

Continue Reading →

సీఎం రీలిఫ్‌ ఫండ్‌కు మేఘా కృష్ణారెడ్డి రూ. 5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్ర సీఎం రీలిఫ్‌ ఫండ్‌కు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌…

Continue Reading →

సినీ కార్మికుల‌కు చిరంజీవి విత‌ర‌ణ‌

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఉపాధి కోల్పోయిన సినీ వేత‌న కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయ‌ల్ని విరాళంగా అంద‌జేశారు చిరంజీవి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దిన‌స‌రి వేత‌న…

Continue Reading →

రెండు కోట్ల విరాళం ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వలన ఇంటికే పరిమితమై పూట గడవలేని పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు,…

Continue Reading →

విదేశాల నుంచి వచ్చిన వారి సర్వే చేపట్టాలి : సీఎం వైఎస్‌ జగన్‌

విదేశాల నుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి వచ్చిన వారి వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తిచేయాలన్నారు. వారితో…

Continue Reading →

కరోనా నివారణ చర్యలకు వైఎస్సార్‌సీపీ ఎంపీల విరాళం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు సాయం అందించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ముందుకొచ్చారు. అందులో భాగంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా…

Continue Reading →

‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…

Continue Reading →

సహకరించకపోతే కేసులు తప్పవు – ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు కేసులు తప్పవని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతంలో…

Continue Reading →