నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ తాటివనంలో అగ్ని ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…

Continue Reading →

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అల్లోల

 పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22)…

Continue Reading →

విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో పొగలు..

విశాఖపట్నంలో మరో కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎస్‌హెచ్‌యూను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడంతో…

Continue Reading →

ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మరణించాడు. 41 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రి…

Continue Reading →

చిట్యాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చట్టం – ఏపీ సీఎం జగన్

పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రియల్‌ టైమ్‌లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి నిబంధనలు…

Continue Reading →

ఈ రోోజు నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు మినహా రాష్ట్రమంతా బస్సు సర్వీసులకు అనుమతి తెలిపినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ…

Continue Reading →

కార్మికులను సొంతూళ్లకు పంపిస్తోన్న మంచుమనోజ్

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించ‌డంతో వ‌ల‌స కార్మికులు ఎక్కడికక్కడే…

Continue Reading →

ఏపీ 203 జీవోపై ఎన్జీటీ స్టే

సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్‌ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన…

Continue Reading →

ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి తగడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు…

Continue Reading →