నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…
పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22)…
విశాఖపట్నంలో మరో కలకలం రేగింది. హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఎస్హెచ్యూను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడంతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మరణించాడు. 41 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రి…
నల్లగొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్హెచ్-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…
పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రియల్ టైమ్లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి నిబంధనలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు మినహా రాష్ట్రమంతా బస్సు సర్వీసులకు అనుమతి తెలిపినట్లు ఏపీఎస్ఆర్టీసీ…
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు ఎక్కడికక్కడే…
సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన…
కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి తగడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు…









