ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయించాయి. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ సిమెంట్ కంపెనీల…
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ఏపీ…
రోజురోజుకు కకావికలం చేస్తూ..ప్రజారోగ్యానికి సవాలుగా మారిన వాయుకాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు స్వీకరణకు కొత్త పంథాను ఎంచుకున్నది.…
పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హరితహారంలో భాగంగా బావితరాల కోసం మొక్కలు నాటాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…
ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన రైతులుచౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ పరిధిలోని పిల్లాయిపల్లి కాలువలో, పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి…
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్ పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలోని తన నివాసంలో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య…
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ…
కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్ సోకిన…