కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. శనివారం వైరస్ బారి నుంచి కోలుకుని 45 మంది ఆస్పత్రుల…
ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో టిక్కెట్లు రద్దు చేసుకున్న వారు పోగా, 15 నుంచి వేల 20…
విశాఖ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం…
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ…
విశాఖపట్నం ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితి అదుపులోకి…
ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి…
విశాఖ ఎల్జీ కంపెనీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన కాసేపటికే గ్యాస్ మరోసారి…
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద స్థలంలో యాంటీ డోస్గా వాటర్ స్ప్రే చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. గ్యాస్ లీక్…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,833కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం…









