గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన శివాజీ రాజా

టాలీవుడ్ సీనియ‌న్ న‌టుడు,మూవీ ఆర్టిస్ట్ అసిసోయేష‌న్ మాజీ అధ్య‌క్షుడు శివాజీరాజా గుండెపోటుకి గుర‌య్యారు. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌రలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కి చికిత్స కొన‌సాగుతుండ‌గా, ఆరోగ్యం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు నమోదు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా విలయతాండవానికి ఆ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

మేడ్చల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్‌ ఏరియాలోని పవన్‌ కెమికల్‌ కంపెనీలో షార్ట్‌ సర్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ రసాయన గోదాం పూర్తిగా…

Continue Reading →

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌…

Continue Reading →

ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు..

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా  కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు…

Continue Reading →

ఎక్కడివారు అక్కడే ఉండాలి – ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి

ప్రయాణాల వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముంది కాబట్టి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల వద్దకు…

Continue Reading →

ఏపీలో పెరగనున్న మధ్యం ధరలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే…

Continue Reading →

ఏపీలో మరో 58 కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6534 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌…

Continue Reading →

ఢిల్లీ తెలుగు జర్నలిస్టుకు కరోనా

స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి !ఢిల్లీలో ఒక తెలుగు టీవీ చానెల్‌ ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ రావటం కలకలం రేపుతున్నది. ఆ జర్నలిస్టు ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా…

Continue Reading →

ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని తెలిపారు. భోజనం, సదుపాయాలు,…

Continue Reading →