టాలీవుడ్ సీనియన్ నటుడు,మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా గుండెపోటుకి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి చికిత్స కొనసాగుతుండగా, ఆరోగ్యం…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా విలయతాండవానికి ఆ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు…
మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పవన్ కెమికల్ కంపెనీలో షార్ట్ సర్యూట్తో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ రసాయన గోదాం పూర్తిగా…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్…
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు…
ప్రయాణాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది కాబట్టి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల వద్దకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే…
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6534 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్…
స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి !ఢిల్లీలో ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతున్నది. ఆ జర్నలిస్టు ట్రావెల్ హిస్టరీ ఆధారంగా…
ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని తెలిపారు. భోజనం, సదుపాయాలు,…








