ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ప్రాంతీయ కార్యాలయ అధికారులు విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ షెడ్యూల్ వాయిదా వేశారు. ఈ మేరకు…
కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి ?కోర్టులు చెబితే కానీ కదలరా ? కాలుష్య పరిశ్రమలపై హైకోర్టు ఆగ్రహం8 ఏళ్ల మీ (పీసీబీ) నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.…
వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. వీలైనంత…
తమ పరిశ్రమ అనుములకు రూ.5 లక్షలు తీసుకుని పంచాయతీ కార్యదర్శి రూ.2 లక్షలకే రషీదు ఇచ్చారని సదరు పరిశ్రమ ప్రతినిధి కార్యదర్శి, కారోబార్ లపై చిట్యాల పోలీస్…
మండు వేసవిలోనైతే గ్రామశివారులోని వాగులు వంకల వద్దకు మనుబోతులు, జింకలు దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. ఇప్పుడు ఏకంగా పెద్దపులులే జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణాలు ఏంటని…
ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. అదే…
‘చెట్ల దత్తత’పేరిట వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టిన అటవీ అభివృద్ధి సంస్థ ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విసిరిన గ్రీన్…
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు…
మధ్యప్రదేశ్లో కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా…