కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా…
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్జోన్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించింది. 14…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి బుధవారం…
లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బియ్యం ఇచ్చే ప్రతి కార్డుకు రూ.వెయ్యి చొప్పున…
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సమయంలో రక్తదానం కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా వైరస్…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. హిందూపురంలో నివసిస్తున్న తహసీల్దార్ అనారోగ్యంతో…
ఆంధ్రప్రదేశ్లో మరో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 473కు చేరింది. కరోనా…
మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది. గుంటూరు జిల్లాలో సోమవారం కొత్తగా 11 కేసులు…
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ బైసన్ బోర్డ్స్ డివిజన్ లో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మట్టపల్లి…