అన‌కాప‌ల్లిలో కుప్ప‌కూలిన ఫ్లైఓవ‌ర్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం, ప‌లువురికి గాయాలు

 అన‌కాప‌ల్లిలో ఓ ఫ్లైఓవ‌ర్ కుప్ప‌కూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్ సైడ్‌ బీములు కింద‌ప‌డ‌టంతో ఒక కారు, ట్యాంక‌ర్ నుజ్జునుజ్జ‌యింది. ఈ ప్ర‌మాదంలో కారు సీట్ల కింద న‌లిగిపోయి…

Continue Reading →

ల‌క్ష మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి ఎంపీ సంతోష్ కుమార్ అంకురార్ప‌ణ‌

కీస‌ర రిజ‌ర్వు ఫారెస్టులోని నూర్ మ‌హ‌మ్మ‌ద్ కుంట‌లో ల‌క్ష మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి రాజ్యస‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, మంత్రి మ‌ల్లారెడ్డితో క‌లిసి అంకురార్ప‌ణ చేశారు.…

Continue Reading →

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మియాపూర్‌ ఎస్‌ఐ

హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఓ కేసులో ఎస్‌ఐ లంచం డిమాండ్‌ చేయడంతో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటి బొంతు రామ్మోహన్

తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మొక్కలు నాటారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యుడు…

Continue Reading →

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మెగా హరితహారం

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని జ్యోతి నిలయం పక్కన ఉన్న స్మృతి వనంలో మెగా హరితహారం నిర్వహించారు. సోమవారం ఒకేరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…

Continue Reading →

హరితహారంతో పెరిగిన పచ్చదనం : ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌

హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటారు.…

Continue Reading →

ఏపీలో కొత్తగా 2,930 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 2,930 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.…

Continue Reading →

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఏసీబీ తనిఖీలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో…

Continue Reading →

నాటిన ప్రతి మొక్క బతకాలి : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టింద‌ని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మున్సిప‌ల్ డీఈఈ కృష్ణ

జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ డీఈఈ కృష్ణ‌.. ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. అసిస్టెంట్…

Continue Reading →