సీఎం కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కరచాలనం

రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌…

Continue Reading →

భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోను: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు…

Continue Reading →

మరోసారి నేను అమెరికా అధ్యక్షుడిని కావడం ఖాయం : డొనాల్డ్‌ ట్రంప్‌

దేశరాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ,…

Continue Reading →

న్యూ జీలాండ్ లో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ !

రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇతర దేశాల్లో వివిధ ప్రముఖులు ఛాలెంజ్ స్వీకరించి, ప్రచారం…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఉండకూడదు: సీఎం జగన్‌

అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన…

Continue Reading →

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సింక్రోని ఇండియా కార్పొరేట్‌ హెడ్‌ వెంకట్‌ టంకశాల

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సింక్రోని ఇండియా కార్పొరేట్‌ హెడ్‌ వెంకట్‌ టంకశాల పాల్గొని,…

Continue Reading →

ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు

విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి…

Continue Reading →

ట్రంప్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ కానుకలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్‌ కానుకలు అందించనున్నారు. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.…

Continue Reading →

తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించిన ట్రంప్‌ దంపతులు

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా…

Continue Reading →

మొక్కలు నాటాలి.. పచ్చదనం పెంచాలి – సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం పట్టణ ప్రగతిలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌రంగారెడ్డి జిల్లాలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ పలు ప్రాంతాల్లో…

Continue Reading →