ఎస్వీబీసీ ఛాన‌ల్‌కు రూ.2 కోట్ల విరాళం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఆధ్వ‌ర్యంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం రోజున ఆ ఛాన‌ల్‌కు భారీ విరాళం అందింది.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్‌ రాములు నివాసం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ గంగాధ‌ర‌ ఏఎస్ఐ చంద్రారెడ్డి

ఓ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటూ ఏఎస్ఐ చంద్రారెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర పోలీసు స్టేష‌న్‌లో శుక్ర‌వారం చోటుచేసుకుంది. ఏసీబీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 4,458 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,458 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 6313 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌…

Continue Reading →

ఏపీలో కొవిడ్‌ పరిస్థితిపై సీఎం జగన్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడి, నివారణకు…

Continue Reading →

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ…

Continue Reading →

హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి

 ఏడో విడుత హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌…

Continue Reading →

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ…

Continue Reading →

ఏపీలో 22 మంది డీఎస్పీల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 4,981 క‌రోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4,981 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొవిడ్‌-19తో 38 మంది మ‌ర‌ణించారు. 6,464 మంది వ్యాధి నుంచి కోలుకుని…

Continue Reading →