కరోనాతో దెబ్బతిన్న ఏపీని ఆదుకోండి : విజయసాయిరెడ్డి

కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున‌ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణమే రూ. 6200 కోట్ల సాయాన్ని…

Continue Reading →

సి.సి.సికి 10 ల‌క్ష‌ల విరాళం అందించిన గ‌ల్లా ప‌ద్మావ‌తి

కరోనా వల్ల సినీ ప‌రిశ్ర‌మ‌లో  ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకు టాలీవుడ్ సినీప‌రిశ్ర‌మ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మ‌న‌కోసం ని ఏర్పాటు చేసిన సంగ‌తి…

Continue Reading →

ఏపీలో మరో 15 కరోనా కేసులు .. 15 గంటల్లో 15 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతుండటంతో.. ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల…

Continue Reading →

8 గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకున్న మోహ‌న్ బాబు

సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు సినీ పెద్దలే స్వయంగా ఛారిటీ ఏర్పాటు చేశారు. దీనికి కొంద‌రు విరాళాలు అందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు  సినీ ప్రముఖులు…

Continue Reading →

ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే రజని ఆగ్రహం

‘మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తారా?’ అంటూ ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ…

Continue Reading →

మ‌ర్క‌జ్ కు సంబంధించిన‌వే ఏపీలో ఎక్కువ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నమోదయిన 304 పాజిటివ్ కేసుల్లో 280 ఢిల్లీ  మర్కజ్‌తో సంబంధం ఉన్నవేనని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఎక్కువ శాతం పాజిటివ్ కేసుల్లో మ‌ర్క‌జ్…

Continue Reading →

ఏపీలో 304 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  జవహర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 304 కరోనా కేసులు నమోదయ్యాయని,…

Continue Reading →

వేసవి తాపం నుంచి వన్యప్రాణులను రక్షించాలి

  తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇత‌ర వ‌న్య‌ప్రాణుల‌ రక్షణకు త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అట‌వీ శాఖ అధికారుల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని…

Continue Reading →

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా

కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ…

Continue Reading →

ఏపీలో మరో 51 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కు చేరింది. ఆదివారం సా.6 గంటల నుంచి సోమవారం సా.6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదు…

Continue Reading →