కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణమే రూ. 6200 కోట్ల సాయాన్ని…
కరోనా వల్ల సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకు టాలీవుడ్ సినీపరిశ్రమ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ని ఏర్పాటు చేసిన సంగతి…
ఆంధ్రప్రదేశ్ను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతుండటంతో.. ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల…
సినీ పరిశ్రమకి చెందిన పేద ప్రజలని ఆదుకునేందుకు సినీ పెద్దలే స్వయంగా ఛారిటీ ఏర్పాటు చేశారు. దీనికి కొందరు విరాళాలు అందిస్తుండగా, మరి కొందరు సినీ ప్రముఖులు…
‘మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తారా?’ అంటూ ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ…
ఆంధ్రప్రదేశ్లో నమోదయిన 304 పాజిటివ్ కేసుల్లో 280 ఢిల్లీ మర్కజ్తో సంబంధం ఉన్నవేనని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఎక్కువ శాతం పాజిటివ్ కేసుల్లో మర్కజ్…
ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 304 కరోనా కేసులు నమోదయ్యాయని,…
తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని…
కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది. ఆదివారం సా.6 గంటల నుంచి సోమవారం సా.6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదు…