టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఆదేశించింది. బ్యాంకు రుణాలను…

Continue Reading →

ఢిల్లీలో పాత పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాలు వాడితే 10 వేల జరిమానా

దేశ రాజ‌ధానిలో కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా ఢిల్లీ ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక నుంచి 10 ఏళ్లు పైబ‌డిన డీజిల్ వాహ‌నాలు, 15 ఏళ్లు…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటిన సీజేఐ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క నాటారు. మంగ‌ళ‌వారం రాజ్‌భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో సీజేఐ మొక్క నాటారు. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను…

Continue Reading →

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీ ఉత్తర్వులిచ్చింది. ఎంపీ సింగ్‌  ఇటీవల వరకు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 8,239 కరోనా పాజిటివ్‌ కేసులు

 గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,93,227 మందికి కరోనా…

Continue Reading →

సాయిసుధా ఆస్పత్రికి రూ.75.80 లక్షల జరిమానా

కోవిడ్ చికిత్సకు రూ. 14 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న తూర్పూగోదావరి జిల్లా కాకినాడలోని సాయిసుధా ఆస్పత్రికి అధికారులు భారీగా జరిమానా విధించారు. బాధిత బంధువుల ఫిర్యాదుతో విచారణ చేసిన…

Continue Reading →

ఎంపీ నామా నాగేశ్వర రావు ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. నామా ఇంటితో…

Continue Reading →

శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,796 కరోనా పాజిటివ్‌ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,796 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 14,641…

Continue Reading →

మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్‌పెర్ల్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి…

Continue Reading →