ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుకు సీఎం జగన్‌ ఆదేశం

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును…

Continue Reading →

ఏపీ లో కొత్తగా 34 కోవిడ్-19 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కేవలం…

Continue Reading →

త‌గ్గిన జ‌ల కాలుష్యం.. పెరిగిన గంగా న‌ది నీటి నాణ్యత

గంగా న‌దిలో నీటి నాణ్య‌త పెరిగింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో యూపీలోని కాన్పూర్ వ‌ద్ద ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేయ‌డంతో.. అక్క‌డ గంగా న‌ది నీరు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది. ట్యాన‌రీల క‌లుషితాల‌తో…

Continue Reading →

మానవ గర్వభంగం

కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. భౌతికవృద్ధికన్నా,…

Continue Reading →

ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 10…

Continue Reading →

క‌నుమ‌రుగైన కాలుష్యం.. ప‌ర‌వ‌శిస్తున్న హిమ‌సౌంద‌ర్యం

లాక్‌డౌన్‌తో కోట్లాది మంది జీవ‌నోపాధి కోల్పోయారు. కానీ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో మాత్రం ప్ర‌కృతి ప‌ర‌వ‌శిస్తున్న‌ది. ఎప్పుడూ పరిశ్ర‌మ‌లు, వాహ‌న కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది.…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా మరో 16 మందికి క‌రోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ది. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 16 మందికి క‌రోనా…

Continue Reading →

స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలి: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్‌ కేసులునమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా…

Continue Reading →

మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి

లాక్‌డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ…

Continue Reading →

ఏపీలో మధ్యంతర బెయిల్‌పై 259 మంది ఖైదీల విడుదల

కారాగారాలపై కరోనా ఎఫెక్ట్‌ పడకుండా ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ జాగ్రత్తలు పాటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయగా మిగిలిన వారు…

Continue Reading →