ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 21కేసులు నమోదు కాగా ఇవ్వాళ మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో…
మహమ్మారి విస్తరణకు బ్రేకులు వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంటే.. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఓ ఎక్సైజ్ సీఐ మాత్రం తనకు ఏ నిబంధనలు పట్టవన్నట్లుగా వ్యవహరించాడు. ఎక్కడైనా…
పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 గంటల వరకే అనుమతిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆదివారం సీఎం వైఎస్…
ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.…
లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 60 మంది కరోనా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఇవాళ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య…
ఏపీలో కరోనా కేసులపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటి వరకు 528 శాంపిళ్లను పరిశీలించగా 449నెగిటివ్ వచ్చాయి. అందులో…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్కరోజే ఇరు రాష్ట్రాల్లో పదికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు పాజిటివ్ రాగా,…
ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వారిద్దరూ కూడా భార్యభర్తలు.…
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కర్నూలు జిల్లా సంజామల మండలం నొసంలో రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో నమూనాలను…