గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు నాటారు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్‌ కుమార్‌.. భావితరాలకు మార్గదర్శిగా నిలిచారు – ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జడ్చర్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తన…

Continue Reading →

తూర్పు గోదావరిలో కాట్రేనికొన మండలం ఉప్పూడి దగ్గర గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌..

తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి దగ్గర ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ అక్కడి రైతులలో కలకలం రేపుతుంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్‌…

Continue Reading →

పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది..ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000

ప్రకృతి మాతకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆమెకు ఇప్పుడు ప‌ద్మశ్రీ పుర‌స్కారం లభించింది.!107 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న #సాలుమ‌ర‌ద_తిమ్మ‌క్క‌.. మ‌న‌కెవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర, వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర ,వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి,వల్లభనేని అనిల్ మరియు కొత్తగా గెలిచిన వార్డ్ మెంబెర్స్…

Continue Reading →

ప్రశ్నించే తత్వం రావాలి…?

పర్యావరణానికి హానికలిగిస్తున్న ఎలాంటి చర్యలపైన అయిన సరే ప్రశ్నించాలి… లేదంటే కేవలం పర్యావరణానికే ముప్పు కాదు… మానవ మనుగడకే ముప్పువటిల్లుతుంది… రాబోయే తరాలకు ఆక్సిజన్ కూడా కష్టమవుతుంది……

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 400 మొక్కలు నాటడం జరిగింది.

ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోని శిశు మందిరిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 400 చెట్లు నాటడం జరిగింది..ఈ కార్యక్రమంలో…

Continue Reading →

రేపు విశాఖ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి…

Continue Reading →

రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌.ఇవాళ రాత్రి రాజ్ భవన్‌లో బస…

Continue Reading →

పర్యావరణానికి నష్టం లేకుండా ప్రాజెక్టులకు అటవీ అనుమతులు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణం, వన్యప్రాణులకు, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…

Continue Reading →