ఆపద వస్తే అన్నివేళలా తమకి అండగా నిలుస్తామని నిరూపిస్తున్నారు సెలబ్రిటీలు. కరోనా కారణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న తరణంలో ప్రభుత్వంకి అండగా నిలుస్తూ తమకి తోచినంత…
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా హెల్త్…
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రావాళ్లను కూడా రాష్ట్రంలోకి అనుమతించలేకపోవడం బాధకలిగించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడ…
తిరుమల జీవకోన స్థానిక నివాస అటవీ ప్రాంతంలో ఆకతాయిలు గురువారం నిప్పంటించారు. దీంతో శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి.…
కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం…
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్కల్యాణ్, రామ్చరణ్, నితిన్, త్రివిక్రమ్తో పాటు పలువురు దర్శకులు,…
తెలంగాణ రాష్ట్ర సీఎం రీలిఫ్ ఫండ్కు మేఘా ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్…
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల్ని విరాళంగా అందజేశారు చిరంజీవి. కరోనా వైరస్ కారణంగా దినసరి వేతన…
కరోనా వలన ఇంటికే పరిమితమై పూట గడవలేని పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు,…
విదేశాల నుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి వచ్చిన వారి వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తిచేయాలన్నారు. వారితో…