గ్రీన్ ఛాలెంజ్ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దామని ట్రెడా ప్రెసిడెంట్ చలపతిరావు అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను చలపతిరావు…
తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి ఈ నెల 28వ తేదీన వైజాగ్ లో మొక్కలు నాటుతానని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించాయి. రాష్ట్రంలో 250 ఎమ్మార్వో కార్యాలయాలను ఎంపిక చేసుకున్న…
జాతర జరిగే అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాన్ని నిషేధించి, వీలైనన్ని క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచనున్నారు. అటవీ ప్రాంతాల్లో భారీగా చెత్తాచెదారం పోగుపడే అవకాశం…
కంపని లాంచింగ్ లో భాగంగా గ్రీన్ ల్యాండ్స్ లో అఫీస్ ముందు ఉద్యోగులతో కలిసి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకోని సంతోష్ కుమార్ చేతుల మీదిగా మొక్కను…
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చేందుకు భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్.. వాటి అమలు, పనితీరును…
అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్మాలిక్ను అవినీతినిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 2014-19 మధ్య భవానీపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనమ్మాలిక్ కు…
ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మైనారిటీ కమిషన్ చైర్మన్గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మైనారిటీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమురుద్దీన్ ఖైరతాబాద్లోని తన ఆఫీస్ పరిసరాల్లో మూడు…