గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దాం: ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు

గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దామని ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను చలపతిరావు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈనెల 28న వైజాగ్ లో మొక్కలు నాటనున్న ఎంపీ విజయ్ సాయి రెడ్డి

తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి ఈ నెల 28వ తేదీన వైజాగ్ లో మొక్కలు నాటుతానని…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించాయి. రాష్ట్రంలో 250 ఎమ్మార్వో కార్యాలయాలను ఎంపిక చేసుకున్న…

Continue Reading →

ప్లాస్టిక్ రహిత జాతరగా…మేడారం జాతర

జాతర జరిగే అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాన్ని నిషేధించి, వీలైనన్ని క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచనున్నారు. అటవీ ప్రాంతాల్లో భారీగా చెత్తాచెదారం పోగుపడే అవకాశం…

Continue Reading →

మాగ్నిజెంట్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ ప్రారంభించి గ్రీన్ మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

కంపని లాంచింగ్ లో భాగంగా గ్రీన్ ల్యాండ్స్ లో అఫీస్ ముందు ఉద్యోగులతో కలిసి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకోని సంతోష్ కుమార్ చేతుల మీదిగా మొక్కను…

Continue Reading →

తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్క‌లు నాటుతాం: మ‌ంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్ర‌భుత్వం హ‌రిత‌హారం ప‌థ‌కాన్ని విస్తృతంగా అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంగా మార్చేందుకు భారీ సంఖ్య‌లో మొక్క‌లు నాటుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ…

Continue Reading →

ఫిబ్రవరి 1 నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్లెబాట

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. వాటి అమలు, పనితీరును…

Continue Reading →

అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్‌మాలిక్‌ అరెస్ట్‌

అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్‌మాలిక్‌ను అవినీతినిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2014-19 మధ్య భవానీపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనమ్‌మాలిక్‌ కు…

Continue Reading →

ఏప్రిల్‌ 7-19 వరకు నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 19 వరకు గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమురుద్దీన్‌ ఖైరతాబాద్‌లోని తన ఆఫీస్‌ పరిసరాల్లో మూడు…

Continue Reading →