ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఆయన వేసిన…

Continue Reading →

సామాజిక జీవితం త్యాగం చేయాల్సిన సమయం – సినీ నటుడు మహేశ్‌ బాబు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిందిగా సినీ నటుడు మహేశ్‌ బాబు కోరారు. ట్విట్టర్‌ ద్వారా మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఇది కష్ట కాలమన్నారు. అయినా…

Continue Reading →

పర్యావరణం కోసం యుద్ధం

వ్యవసాయం-పర్యావరణ యూనిట్‌గా స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార, పోషక వ్యవస్థల్లో నష్టాలను నివారించాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు,…

Continue Reading →

సిమెంటు కంపెనీల యజమానులు, ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయించాయి. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ సిమెంట్‌ కంపెనీల…

Continue Reading →

ఎన్నికల వాయిదాపై సుప్రీంను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకారం కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ఏపీ…

Continue Reading →

కాలుష్య పరిశ్రమ ఫొటో తీయండి..ఫిర్యాదు చేయండి..

రోజురోజుకు కకావికలం చేస్తూ..ప్రజారోగ్యానికి సవాలుగా మారిన వాయుకాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు స్వీకరణకు కొత్త పంథాను ఎంచుకున్నది.…

Continue Reading →

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హరితహారంలో భాగంగా బావితరాల కోసం మొక్కలు నాటాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →

కరోనా సాకుచూపి ఎన్నికలు వాయిదా వేస్తారా – ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

Continue Reading →

సెప్టిక్ ట్యాంకు పేరుతో పిల్లాయిపల్లి కాలువలో పరిశ్రమ వ్యర్థ రసాయనల పారబోత

వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన రైతులుచౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ పరిధిలోని పిల్లాయిపల్లి కాలువలో, పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి…

Continue Reading →

ఏపీలో పలువురి ఉన్నతాధిరులపై ఈసీ బదిలీ, సస్పెన్షన్‌ వేటు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను…

Continue Reading →