దావోస్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

దావోస్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది. ఇన్‌ఫార్మల్‌ గ్యాదరింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌ భేటీకి కేటీఆర్‌…

Continue Reading →

జాతీయ బాలికల దినోత్సవం (జనవరి 24)

ఆడపిల్లని… పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం జాతీయ బాలికల దినోత్సవం (జనవరి 24) – ఎడిటర్ నిఘానేత్రం వెబ్ సైట్

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌ మొబిన్‌

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట సర్వేయర్‌ మొబిన్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. భూమిని కొలించేందుకు తహసీల్దార్‌ ఆఫీస్‌లో బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. తాను భూమి…

Continue Reading →

పచ్చదనం పునరుద్ధరణ ప్రతి వొక్కరి బాధ్యత

పెట్రోలియం ఉత్పత్తుల సంస్థలు ముందుకు రావడం ముదావహంరేపటి తరాలకు సహజవనరులను పునరుద్దరించే కార్యక్రమాలు చేపట్టడం పెట్రోలియం సంస్థల.. నిజమైన కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగ్రీన్ ఇండియా ఛాలెంజ్ మెంటర్.,…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్ గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బుదవారం నాడు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్…

Continue Reading →

పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు – కేంబ్రిడ్జ్ గ్రామర్ హై స్కూల్,మణుగూరు, కొత్తగూడెం జిల్లా

చిన్నారులు మేము సైతం గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తాం .. మా భవిష్యత్ కి మేమే పచ్చని ప్రకృతి బాట వేస్తాం అంటూ కేంబ్రిడ్జ్ గ్రామర్ హై…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ తో ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుంది -ఆర్.జి-3 జి.ఎం. సూర్య నారాయణ

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుందని ఆర్.జి త్రీ జి ఎం సూర్య నారాయణ అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్…

Continue Reading →

కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఏపీలోని నర్సాపూర్‌ ఎంపీ రఘరామకృష్ణంరాజు విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను అశ్వినీదత్‌ స్వీకరించి తన…

Continue Reading →

22, 23న మెగా జాబ్‌మేళా..

నగరంలోని గచ్చిబౌలిలో గల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌)లో ఈ నెల 22, 23 తేదీల్లో మెగా జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహించనుంది.…

Continue Reading →

సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత

ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు, ప్రజావైద్యులు, సీపీఎం మాజీ నేత, కాలమిస్టు అయిన ఏపీ విఠల్ సోమవారం (20-01-2020) మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో మరణించారు. ఆయన వయస్సు…

Continue Reading →