గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలోని తన నివాసంలో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య…

Continue Reading →

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ…

Continue Reading →

మనిషి శరీరంపై కరోనా ప్రభావం చూపించేది ఇలా…

కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్‌ సోకిన…

Continue Reading →

తిరుమలలో నేరుగా దర్శనానికి అనుమతి – టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే పద్ధతికి స్వస్తికరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు 17వ తేదీ మంగళవారం నుంచి టైంస్లాట్‌ టోకెన్లు…

Continue Reading →

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం బైరి జంక్షన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, బైక్‌ ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురి…

Continue Reading →

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: మెగాస్టార్ చిరంజీవి

కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజల సహకారం అవసరమని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన సినిమా షూటింగ్‌లను…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా SUNSHINE హాస్పిటల్ చైర్మన్ గురువారెడ్డి ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు సికింద్రాబాద్…

Continue Reading →

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్,…

Continue Reading →

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో అధికారి

విద్యుత్‌ మీటర్‌ కోసం లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. రాయచోటి పట్టణంలో విద్యుత్‌ మీటర్‌ కోసం ఓ వినియోగదారుడు నిత్యం ఆఫీసుల చుట్టూ…

Continue Reading →

పర్యాటక క్షేత్రంగా నల్లమల అటవీప్రాంతం – మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్‌నగర్‌…

Continue Reading →