మనం పెరిగిన సొంత ఊరికి రుణపడి ఉండాలి – అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు

పచ్చదనం పెంపు, పరిసరాల శుభ్రత అందరి బాధ్యత, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సొంత ఊరిలో వేలాది మొక్కలు నాటించిన అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావుఎంత…

Continue Reading →

ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం.. సిరీస్‌ సొంతం

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మరో 15 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.…

Continue Reading →

హరితమే భవిత!!

ఒక చెట్టుపై ఆధారపడి వందలాది కీటక, జంతు జాతులు జీవిస్తున్నాయి. ఒక ఎకరంలో ఉన్న చెట్లు, ఏడాదిలో 18 మందికి, నలుగురు మనుషులకు జీవితాంతం సరిపోయే ఆక్సిజన్‌ను…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ కు స్పందించి మొక్కలు నాటిన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్. ఛాలెంజ్ కు స్పందించి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి…సిద్దిపేట…

Continue Reading →

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) జాయింట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నియమితులయ్యారు. 1994 గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌. ఆయన ఈ…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్

రాష్ట్రంలో చేపట్టిన హరితహారం ఉద్యమంలో భాగంగా మొదలైన గ్రీన్ ఛాలెంజ్ సందర్బంగా రాజేంద్ర నగర్ ఆర్.డీ.ఓ కార్యాలయం లో మొక్కలు నాటిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్.మరో…

Continue Reading →

జీశాట్‌ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

జీశాట్‌ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ప్రెంచ్‌ గయానా నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌ – 30…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది.ఎన్ తులసీరెడ్డి, షేక్ మస్తాన్ వలీని పార్టీ…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన సింగరేణి ఏరియా జిఎం ఈ సిహెచ్ నిరీక్షన్ రాజ్

రాజ్య సభ్యులు ఎం.పి సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని సింగరేణి ఏరియా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్

ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్…

Continue Reading →