భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్ర్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి.…

Continue Reading →

అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్టుపై మధ్యంతర ఉత్వర్వుల జారీ చేసిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో తూర్పు నావికా దళం (ఈస్టన్ నావల్ కమాండ్) ఏర్పాటు చేస్తున్న లో ఫ్రీకె్వన్సీ లైన్ (ఎల్ఎఫ్ఎల్) రాడార్ ప్రాజెక్టుపై…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పలువురు సినీ నిర్మాతలు, నటులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటిన…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వక్ఫ్‌బోర్డు జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్

రాష్ట వక్ఫ్‌బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్ రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మలక్‌పేట్‌లోని ఓ మసీద్‌కు…

Continue Reading →

వైఎస్సార్‌సీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్

ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన భూపాలపల్లి ఆర్.టి.సి డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ

రాజ్య సభ్యులు సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని స్వీకరించిన భూపాలపల్లి ఆర్.టి.సి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్‌

జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ ఐఏఎస్ కలెక్టరేట్ ఆవరణంలో మూడు మొక్కలు…

Continue Reading →

ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా – విజయనగరం జిల్లా పీసీబీ ఈఈ టి.సుదర్శనం

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ప్రాంతీయ కార్యాలయ అధికారులు విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ షెడ్యూల్ వాయిదా వేశారు. ఈ మేరకు…

Continue Reading →

పిసిబి నిద్రపోతుందా ?

కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి ?కోర్టులు చెబితే కానీ కదలరా ? కాలుష్య పరిశ్రమలపై హైకోర్టు ఆగ్రహం8 ఏళ్ల మీ (పీసీబీ) నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.…

Continue Reading →

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐకి అప్పగింత

వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. వీలైనంత…

Continue Reading →