రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు…

Continue Reading →

పర్యావరణ హితం అందరి అభిమతం కావాలి – ఎస్పీ రంగనాథ్

స్నేహితుడు శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటిన ఎస్పీ రంగనాథ్అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 3 మొక్కలు…

Continue Reading →

ప్రత్యేక మొక్కలతో నదుల శుద్ధి !

ఆక్సిజన్ పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టిఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లలో అధ్యయనానికి అధికారుల సన్నద్ధంకాలుష్య కోరల్లో చిక్కుకున్న నదుల పునరుజ్జీవంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది…

Continue Reading →

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మిర్చి రైతులు మృతి

మిర్చి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం, శ్రీరాంపురం తండా వద్ద చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌ సహా…

Continue Reading →

60 లక్షల మందికి పింఛన్ల పంపిణీ – మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల లబ్ధిదారులకు ఉదయం నుంచే వాలంటీర్లు పింఛన్‌ ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సర్వే సమయంలో కొంత మంది ఇంట్లో లేనందున…

Continue Reading →

రూ. 3,309 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌

2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…

Continue Reading →

టిటిడి పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు

2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి.శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వైవి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనంలో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ నటి ఖుష్బూ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు…

Continue Reading →