ఏపీ సీఎం జగన్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు సీఎం జగన్‌తో…

Continue Reading →

వాయు కాలుష్యంతో మూత్రపిండాలకు ముప్పు..

వాషింగ్టన్ : వాయు కాలుష్యం అధికంగా ఉండే భారత్, చైనా తదితర దేశాల ప్రజలకు మూత్రపిండాల వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. జాన్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌

హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ఉన్న లేబర్‌ ఆఫీస్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లేబర్‌ సర్టిఫికెట్‌ కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనంలో పాల్గొని మొక్కలు నాటిన విశాఖ ఏజన్సీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నగరి శాసనసభ్యురాలు రోజా ఛాలెంజ్ మేరకు స్థానిక పాడేరు కస్తూరిబాయ్ విద్యాలయంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి…

Continue Reading →

చెట్లు కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీకి జరిమానా విధించిన అటవీ శాఖ

అనుమతి లేకుండా చెట్లు కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీకి ఫైన్ విధించిన అటవీ శాఖ. ఇందు ఫార్చూన్ ఫీల్డ్ కూకట్ పల్లి లో అనుమతి లేకుండా దాదాపు 40…

Continue Reading →

గ్రీన్ఇండియాఛాలెంజ్ మరియు రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

గ్రీన్ఇండియాఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు మొక్కలు నాటిన నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పెద్దబొడ్డేపల్లి గ్రామంలో ఏపీ రెసిడెన్షియల్…

Continue Reading →

చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు ప్ర‌కాశ్ రాజ్‌కి స‌మన్లు జారీ చేసిన హైకోర్టు

సినీ నటుడు ప్ర‌కాశ్ రాజ్ ఇటీవ‌ల న‌డిగ‌ర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ తమిళంలో రూపొందించిన ఉన్‌ సమయల్‌ అరైయిల్‌ చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రానికి…

Continue Reading →

యాదాద్రి హైవే – 163 కి పచ్చతోరణం

చారిత్రాత్మక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి ఆదేశాల మేరకు దాదాపు 30 కిలోమీటర్ల మేరకు సెంట్రల్…

Continue Reading →

రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి దంపతులు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండల, శర్భన్నపాలెం గ్రామాల్లో అరకు పార్లమెంట్ సభ్యురాలు…

Continue Reading →

కంపా నిధుల వినియోగంలో అగ్రగామిగా తెలంగాణ

కంపా నిధుల వినియోగంలో గత కొన్నేళ్లుగా అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ అటవీ శాఖ వచ్చే యేడాది కోసం ప్రతిపాదనలను సిద్దం చేసింది. అరణ్య భవన్ లో జరిగిన…

Continue Reading →