రంగారెడ్డి జల్లా యాచారం మండలం కార్యాలయం ముందు ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి మేడిపల్లి రైతులు తో సమావేశం ఏర్పాటు.ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయోద్దంటూ టెంట్లు కూల్చిన…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతున్నది. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచే ఉండడంతో స్వామివారి దర్శనానంతరం ఆ ద్వారాల్లో ప్రవేశించేందుకు…
మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ.రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపల్లిలో చెత్తను బయటవేసిన వెంకటసాయి స్టీల్ ఇండస్ట్రీస్కు రూ.25వేలు జరిమానా విధించామని కీసర ఎంపీవో మంగతాయారు తెలిపారు.…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు క్యాంప్…
బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ ఆయన నివాసంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి…
గౌరవ రాజ్యసభ సభ్యులు TRS పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎడవెల్లి క్రిష్ణారెడ్డి (TRS పార్టీ…
పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు పినపాక నియోజకవర్గంలో మొదలు పెట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటవలసిందిగా…
గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ…
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలు కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ విధానం గత ఏడాది నుంచే అమలులో…
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్. సత్యనారాయణ తన సతిమని శ్రీమతి…