సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్. ఆయన ఈ…
రాష్ట్రంలో చేపట్టిన హరితహారం ఉద్యమంలో భాగంగా మొదలైన గ్రీన్ ఛాలెంజ్ సందర్బంగా రాజేంద్ర నగర్ ఆర్.డీ.ఓ కార్యాలయం లో మొక్కలు నాటిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్.మరో…
జీశాట్ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ప్రెంచ్ గయానా నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్ – 30…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది.ఎన్ తులసీరెడ్డి, షేక్ మస్తాన్ వలీని పార్టీ…
రాజ్య సభ్యులు ఎం.పి సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని సింగరేణి ఏరియా…
ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్…
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పవన్…
పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వచ్చే నెల 1న వార్షిక బడ్జెట్ను కేంద్రం…
కేరళలోని శబరిమలలో సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబల మేడు పైనుంచి దర్శనమిచ్చిన మకరజ్యోతిని అయ్యప్ప మాలధారులు, భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శన…
తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు…