రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి శ్రీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కామారెడ్డి జాయింట్ కలెక్టర్ పి. యాదిరెడ్డి గారు జిల్లా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మొక్కలు నాటారు. అనంతరం కేటీపీపీ సిద్దయ్య, డీఎస్పీ…
నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…
రేపు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మధ్యాహ్నం హైదరాబాద్లో సమావేశం…
ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..పృథ్వీని కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి…
ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ, విదేశాల్లో జోరుగా కొనసాగుతుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా సమాజంలోని ప్రతీ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ ఆర్ ఈ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పొచారం సెంటర్ హెడ్ మనీషా సాబ్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన…
రేపటినుంచి పతంగుల పండుగ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కైట్, స్వీట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల…
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమైన వారితో హైదరాబాద్-విజయవాడ రహదారి రద్దీగా మారింది. పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఫాస్టాగ్ మార్గం, నగదు చెల్లింపు…